YSRCP MP Vijayasai reddy on today put a tweet with comparing ys jagan and opposition parties for 2024 elections | 2024 ఎన్నికల్లో విజయావకాశాల విషయంలో వైఎస్ జగన్ ను విపక్షాలతో పోలుస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కొనసాగుతోంది. ఇందులో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధానితో మొదలుపెట్టి పలు అంశాల్లో విపక్షాలు ఒకే గళం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా వాస్తవ పరిస్ధితి అర్ధమైనట్లే కనిపిస్తోంది. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. <br /> <br /> <br /> <br />#YSRCP <br />#VijaySaiReddy <br />#TDP <br />#2024APelections <br />#Twitter <br />#SocialMedia <br />#PavanKalyan
